Oct 11, 2007

మిస్సమ్మ

తారాగణం:రామారావు,నాగేశ్వరరావు,ఎస్.వి.రంగారావు,సావిత్రి,జమున,రేలంగి
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: పింగళి
గాత్రం: ఏ.ఎం.రాజా, పి.సుశీల
నిర్మాతలు:చక్రపాణి,నాగిరెడ్డి
దర్శకత్వం:ఎల్.వి.ప్రసాద్
సంస్థ:విజయ పిక్చర్స్
విడుదల:1955




పల్లవి:

బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే
బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే
ఎందుకే రాధ ఈ శునసూయలు అందములందరి ఆనందములే
ఎందుకే రాధ ఈ శునసూయలు అందములందరి ఆనందములే
బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే

చరణం1:

పిల్లన గ్రోవిని పిలుపులు వింటె ఉల్లము ఝల్లున పొంగదటే
పిల్లన గ్రోవిని పిలుపులు వింటె ఉల్లము ఝల్లున పొంగదటే
రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే
రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే

బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే

చరణం2:

రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే
రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే
ఎందుకే రాధ ఈ శునసూయలు అందములందరి ఆనందములే
బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే
గోవిందుడు అందరి వాడేలే

||

No comments: